తాత్పర్యము : అడవిలో కూర్చొని తపస్సు చేసినా, ఆకాశంవైపు ఎగజూచి ఆలోచించినా, తీర్థయాత్రలు చేసి నీళ్లలో మునిగినా, ప్రయోజనం లేదు. నీ శరీరాన్ని మనస్సును శుద్ధి చేసి ప్రభువును చూడాలి. — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 25, 2020 February 25, 2020 at 06:10AM