Skip to main content

తెలుగు పద్యాలు



September 26, 2019 at 10:05PM

Comments

Popular posts from this blog

తెలుగు పద్యాలు

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 19వ పద్యం బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మఱతునేమొ యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు కఫ వాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంప ముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణా యంచు బిలుతునో శ్రమచేత బిలువలేనొ 1/2 — తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 7, 2019 December 07, 2019 at 08:40PM

తెలుగు పద్యాలు

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స —శ్రీ కృష్ణదేవ రాయలు, ఆముక్తమాల్యద శ్రీనాథ యుగానికి చెందిన వినుకొండ వల్లభరాయుడి భాష, పదప్రయోగాల ప్రభావం శ్రీకృష్ణదేవరాయలపై ఉందని సింగరాచార్యులు వంటి వారి అభిప్రాయం. — Ātmavān (@DharmaaWins) April 27, 2020 April 27, 2020 at 07:09PM

తెలుగు పద్యాలు

౨౪. "మేడి పండు చూడ మేలిమై యుండు..పొట్ట విప్పి చూడ పురుగులుండు.." అనే ప్రముఖ తెలుగు పద్యమును ఎవరు రాశారు? 24. Who wrote the famous Telugu Poem, "Medi pandu chooda melimai yundu..Potta vippi chooda purugulundu..?" — The Telugu Project (@TeluguProject) August 29, 2020 August 30, 2020 at 07:18AM